‘సీఎం జగన్‌పై చంద్రబాబు విమర్శలు అర్థరహితం’
ప్రకాశం : కరోనా మహమ్మారి వణికిస్తున్న వేళ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేద ప్రజలకి అండగా వుంటున్నారని కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు. కరోనాపై పోరుకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఎమ్మెల్యే మధుసూధన్‌ కోటి రూపాయల విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుదూ.. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా జ…
డేంజర్‌ బెల్స్‌..!
తాళ్లగడ్డ (సూర్యాపేట) : ‘ పేట’ను కరోనా వైరస్‌ వణికిస్తోంది. కరోనా ప్రమాదం నుంచి బయట పడుతున్నామనుకునే లోపే కొత్త కేసులు నమోదై కలవరపెడుతున్నాయి. ఇప్పటివరకు ఢిల్లీ మర్కజ్‌లో జరిగిన సమావేశాలకు హాజరైన వారిలో కుడకుడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి పాజిటీవ్‌ అని తేలింది. అతని ద్వారా తాజాగా భగత్‌సింగ్‌నగర్‌ల…
పెరుగుతున్న కరోనా కేసులు.. ఏపీలో హైఅలర్ట్‌
అమరావతి :   కరోనావైరస్‌  పాజిటివ్‌ కేసుల తీవ్రత ఎక్కువగా వెలుగు చూస్తుండడంతో ఆంధ్రప్రదేశ్‌లో అధికార యంత్రాంగం హైఅలర్ట్‌ ప్రకటించింది. లాక్‌డౌన్‌ అమలులో మరింత కఠినంగా వ్యవహరించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కరోనా పరిస్దితిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పటికప్పుడు వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధిక…
రావాల్సిన నిధులు ఇవ్వాలని కోరాం: బుగ్గన
న్యూఢిల్లీ:  కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. గత రెండేళ్లుగా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు నిధులు రాలేదని.. దీని వల్ల రాష్ట్ర ఖజానాపై భారం పడిందన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడు…
భారత్‌-దక్షిణాఫ్రికా సిరీస్‌ రద్దు!
న్యూఢిల్లీ: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌-దక్షిణాఫ్రికాల మధ్య జరగాల్సిన మిగతా రెండు వన్డేలను రద్దు చేశారు. తొలి వన్డే వర్షం కారణంగా టాస్‌ కూడా పడకుండానే రద్దు కాగా, మిగిలిన రెండు వన్డేలను రద్దు చేస్తూ భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) శుక్రవారం నిర్ణయం తీసుకుంది. కరోనాను మహమ్మారిగా డబ్…
‘థర్మల్‌ స్క్రీనింగ్‌’ కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి
హైదరాబాద్‌: శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన థర్మల్‌ స్క్రీనింగ్‌ కేంద్రాన్ని సోమవారం రాష్ట్ర రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పరిశీలించారు. కరోనా వైరస్‌ (కోవిడ్‌–19) హైదరాబాద్‌ను కూడా తాకడంతో శంషాబాద్‌ విమానాశ్రయంలో అధికారులు అలర్ట్‌ అయ్యారు. ప్రతి ప్రయాణికు…